BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

కొత్త ఓటర్ల నమోదుకు కఠిన నిబంధనలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 07:43 PM
62 వీక్షణలు

కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి ఎన్నికల ప్రక్రియలో మరిన్ని నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారుడి లేదా వారి కుటుంబ సభ్యుల పేరు గత సర్‌ (ఎస్‌ఐఆర్‌) ఓటరు జాబితాలో ఉండటం తప్పనిసరిగా పేర్కొనాలి.

ఫారం–6తో పాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ఓటరు లేదా బంధువు పేరు, నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా అందించాలి.

ఈ నిబంధనలు సర్‌–2026 ముసాయిదా ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో అమలు కానుండగా, సర్‌–2026 పూర్తయిన తర్వాత కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత కఠినంగా మారనున్నట్లు తెలుస్తోంది.