BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

వట్టిమర్తి ఎంపిఎల్ లాజిస్టిక్స్ హబ్‌పై కలెక్టరేట్‌లో ఫిర్యాదు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Jul, 2026 - 07:46 PM
62 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామ శివారులో ఉన్న ఎంపిఎల్ లాజిస్టిక్ హబ్ పరిశ్రమ గ్రామపంచాయతీకి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, ముందస్తు అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా నడుస్తోందని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆరోపించారు. ఈ విషయమై సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేయడంతో పాటు, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక అధికారుల ఉదాసీనత వల్లే గ్రామ పంచాయతీకి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.



ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సదరు పరిశ్రమపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బకాయి పన్నులను వసూలు చేసి వట్టిమర్తి గ్రామాభివృద్ధికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి యాక్షన్ ప్లాన్ తీసుకోకపోతే, గ్రామస్తులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హరికృష్ణ హెచ్చరించారు.