BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

పుట్టింటికి వెళ్లాలన్న భార్య.. ముక్కు కోసిన భర్త.. ప్రతీకారంగా భర్త సోదరి ముక్కు కోసిన బంధువులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 07:42 PM
81 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టింటికి వెళ్లాలని భార్య ప్రీతి పట్టుబట్టడంతో భర్త శ్రావణ్ ఆగ్రహానికి గురై ఆమెపై దాడి చేసి ముక్కు కోసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయం తెలుసుకున్న ప్రీతి బంధువులు ప్రతీకారంగా శ్రావణ్ సోదరి మోనిపై పళ్లతో దాడి చేసి ఆమె ముక్కు కోసినట్లు సమాచారం. ఆదివారం తమ కజిన్ సోదరి వివాహానికి వెళ్లాలన్న విషయమే ఈ ఘర్షణకు కారణమని ప్రీతి తెలిపింది.

ఇరుపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన ఇద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.