BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

బోయకొండ గంగమ్మ హుడీ ఆదాయం కోటి ఇరవై ఐదులక్షలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Jul, 2026 - 12:45 PM
56 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు 

చౌడేపల్లి : మండలం లోని దిగువపల్లి గ్రామములో వెలసిన

ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 54 రోజులకు గాను నగదు రూపంలో రూపాయలు 1,25,45,420.00, బంగారు 950 గ్రాములు, వెండి 100 గ్రాములు, ఫారెన్ కరెన్సీ యూరో పది ఒక నోటు, యూరో ఐదు ఒక నోటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒకదినార్ ఒక నోటు, థాయిలాండ్ ఇరవై ఒకనోటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ట్రినిడా అండ్ టబాగో ఇరవై డాలర్లు ఒక నోటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ట్రినిడా అండ్ టబాగో ఒక డాలర్ ఒక నోటు, అన్నదానము వద్ద గల హుండీ వలన రూ. 22,179 లు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూపాయలు 96,241.00 వచ్చినవి. సదరు లెక్కింపునకు దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వాహణాధికారి ఏకాంబరం, అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి విశ్వనాధ్, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్, పుంగనూరు వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.