BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఏలూరు జిల్లాలో పెళ్లి పేరుతో ఘరానా మోసం.. 40 మంది మహిళల జీవితాలతో చెలగాటం!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
31 వీక్షణలు

ఏలూరు జిల్లా ముదినేపల్లి పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర మోసగాడు సాంబశివరావు చిక్కాడు. మాట్రిమోనియల్ వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని తాను ప్రముఖ కంపెనీ సీఈవోనని నమ్మిస్తూ వివాహం పేరుతో మహిళలను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు ఇప్పటికే సుమారు 40 మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని భారీగా నగదు, బంగారం, విలువైన వస్తువులు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. పెళ్లి బాసికలు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలతో నమ్మకం కల్పించి, అనంతరం 8 కాసుల బంగారం, కారు, ఏటీఎం కార్డులు సహా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునే పథకం అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముదినేపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి బంగారం, కారు, ఏటీఎం కార్డులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని బాధితులు ఉండే అవకాశం ఉన్నందున దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసు వివరాలను ఏలూరు జిల్లా ఎస్పీ కె. శివ ప్రతాప్ కిషోర్ మీడియాకు వెల్లడించారు. వివాహ సంబంధాల కోసం మాట్రిమోనియల్ సైట్లను వినియోగించే వారు పూర్తి స్థాయిలో వ్యక్తుల వివరాలను ధృవీకరించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని ఎస్పీ సూచించారు.