BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఏపీ అసెంబ్లీలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
82 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పరంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,65,570 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

తదుపరి స్థానాల్లో పాణ్యం (1,54,460), గాజువాక (1,53,505), చంద్రగిరి (1,47,522), తిరుపతి (1,44,295), మంగళగిరి (1,41,514), పెనమలూరు (1,40,953), రంపచోడవరం (1,40,090), పెందుర్తి (1,39,430), గురజాల (1,38,055), విశాఖపట్నం నార్త్ (1,37,949), కోవూరు (1,37,063) నియోజకవర్గాలు ఉన్నాయి.

అలాగే కర్నూలు (1,36,672), విజయవాడ ఈస్ట్ (1,35,996), విజయవాడ సెంట్రల్ (1,35,763), గుంటూరు వెస్ట్ (1,35,311), గన్నవరం (1,34,847), మైలవరం (1,34,785), నెల్లూరు రూరల్ (1,34,323), తెనాలి (1,33,452), నంద్యాల (1,32,924), అనంతపురం అర్బన్ (1,32,802), ఇచ్ఛాపురం (1,32,642), కడప (1,32,431), శ్రీకాకుళం (1,32,230) నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య లక్షా ముప్పై వేలకుపైగా ఉంది.

రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కాకినాడ సిటీ, భీమవరం, మదనపల్లె, కావలి, ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్ వంటి ప్రధాన పట్టణ నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది.

తాడిపత్రి నియోజకవర్గంలో 1,19,334 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతుండటం రాజకీయ పార్టీల వ్యూహాల్లో కీలక అంశంగా మారింది.