BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

పోలిశెట్టిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 07:00 PM
49 వీక్షణలు

ఏపీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య ఆధ్వర్యంలో పోలిశెట్టిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఎన్టీఆర్ జిల్లా, ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు

ప్రముఖ కార్పొరేట్ వైద్యశాలలు అయిన ఒమేగా హాస్పిటల్స్ మరియు ఏపీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య సంయుక్త ఆధ్వర్యంలో పోలిశెట్టిపాడు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది.

ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం గ్రామస్తులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ప్రత్యేక వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, ఎముకలు మరియు కీళ్ల నొప్పులు, స్త్రీల ఆరోగ్య సమస్యలు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్న ఈ శిబిరం గ్రామ ప్రజలకు అపారమైన సేవలను అందించింది.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులు తమ ఆరోగ్య పరిస్థితిని మేము చేసుకోగలిగే స్థాయికి తెచ్చుకోవడం సాధ్యం అయ్యింది, అనేక మంది ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.