BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 18 July 2026, 09:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో అక్రమ ఇసుక రవాణాపై ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 09:06 PM
95 వీక్షణలు

తిరువూరులో అక్రమ ఇసుక రవాణాపై ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

తిరువూరు: తిరువూరులో అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కోగిలంపాడు రోడ్డులోని కట్లేరు వాగులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు.

పట్టుబడిన ట్రాక్టర్లను తదుపరి చర్యల కోసం తిరువూరు తహసీల్దార్‌కు అప్పగించారు. సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి, తగిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, అనుమతులు లేకుండా ఇసుక తవ్వకం లేదా రవాణా చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.