BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 18 July 2026, 09:05 pm
Posted by : కూనురు మధు

గీత కార్మికుల హామీలను అమలు చేయాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 Jul, 2026 - 09:05 PM
199 వీక్షణలు

గీత కార్మికుల హామీలను అమలు చేయాలి

అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామనుగుళ్ళ అచ్చాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చిట్యాల మండల కేంద్రంలోని మేకల లింగయ్య స్మారక భవనంలో కల్లు గీత కార్మిక సంఘం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ​ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. గీత కార్మికుల సమస్యల సాధనకై ఆగస్టు 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అమరవీరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.v​మామిడి హన్మంతు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు కట్టగూరి శ్రీను, ఊడుగు సత్తయ్య, బండారు వెంకన్న, మీనయ్య, ముత్తయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.