BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఏపీ పాఠశాలల్లో ఏఐతో హాజరు నమోదు.. గ్రూప్ ఫొటో తీస్తే చాలు అటెండెన్స్ ఆటోమేటిక్!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
58 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును మరింత ఆధునికంగా మార్చేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తూ కొత్త హాజరు విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సాంకేతికతలో విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, తరగతి మొత్తం కలిసి ఒక గ్రూప్ ఫొటో తీస్తే, అందులో ఉన్న విద్యార్థుల హాజరు స్వయంచాలకంగా నమోదవుతుంది.

ఈ విధానం అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల సమయం ఆదా కావడంతో పాటు హాజరు నమోదులో ఖచ్చితత్వం, పారదర్శకత మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రయోగాత్మక దశ విజయవంతమైతే, ఈ విధానాన్ని త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించే అవకాశం ఉంది