BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

ఏపీలో పక్కా ఇళ్లు, గ్రామీణ రహదారులకు రూ.422 కోట్ల నిధులు: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
25 వీక్షణలు

దేశంలో ఎవరూ పూరిళ్లలో నివసించకుండా ప్రతి కుటుంబానికి సొంత పక్కా ఇల్లు కల్పించాలన్నది ప్రధాని సంకల్పమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 74,212 పక్కా ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను 146 కొత్త రహదారులతో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.422 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ముక్కావారిపల్లెలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి వెనకడుగు ఉండదని, అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, పక్కా గృహాల నిర్మాణం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.