BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

ఏపీలో రూర్బన్ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
19 వీక్షణలు

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల తరహా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రూర్బన్' విధానాన్ని అమలు చేస్తోంది. 10 వేల మందికిపైగా జనాభా ఉన్న లేదా వార్షికంగా రూ.1 కోటికి పైగా ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలో రూర్బన్ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ హోదాకు అప్‌గ్రేడ్ చేసి, వాటికి అనుగుణంగా పే స్కేల్‌ను సవరించింది. అలాగే డిప్యూటీ ఎంపీడీవోలు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పాలనాధికారులుగా గెజిటెడ్ హోదా కల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా 359 రూర్బన్ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం గుర్తించింది. ఈ నిర్ణయంతో పంచాయతీ పరిపాలన మరింత బలోపేతం కావడంతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు, మెరుగైన వేతన ప్రయోజనాలు లభించనున్నాయి.