BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఏపీలో రూర్బన్ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
74 వీక్షణలు

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల తరహా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రూర్బన్' విధానాన్ని అమలు చేస్తోంది. 10 వేల మందికిపైగా జనాభా ఉన్న లేదా వార్షికంగా రూ.1 కోటికి పైగా ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలో రూర్బన్ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ హోదాకు అప్‌గ్రేడ్ చేసి, వాటికి అనుగుణంగా పే స్కేల్‌ను సవరించింది. అలాగే డిప్యూటీ ఎంపీడీవోలు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పాలనాధికారులుగా గెజిటెడ్ హోదా కల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా 359 రూర్బన్ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం గుర్తించింది. ఈ నిర్ణయంతో పంచాయతీ పరిపాలన మరింత బలోపేతం కావడంతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు, మెరుగైన వేతన ప్రయోజనాలు లభించనున్నాయి.