BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

మనవడి కోసం వంటగదిలోకి వెళ్లిన రేవంత్ రెడ్డి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
73 వీక్షణలు

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కుటుంబంతో గడిపిన ఓ ఆత్మీయ క్షణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మనవడు రేయాన్ష్ కోరిక మేరకు ఆయన స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు తయారు చేశారు.

పూరీలు వేస్తూనే మనవడితో సరదాగా ముచ్చటించిన రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ సందర్భంగా "అమ్మమ్మకు కూడా పూరీలు కావాలి" అని మనవడు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.

రాజకీయ బాధ్యతల మధ్య కుటుంబానికి సమయం కేటాయిస్తూ మనవడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి వీడియోను పలువురు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు.