BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక నిర్ణయం.. ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికీ డిప్యుటేషన్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
90 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని క్యాంపు తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అరుదైన పరిస్థితి నెలకొంది. పాఠశాలలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉండటంతో, హెడ్మాస్టర్ శ్రీనివాస్‌తో కలిసి ఆ విద్యార్థి రితీశ్‌ను కల్వల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపించారు.

దీంతో క్యాంపు తండా పాఠశాల తాత్కాలికంగా మూతపడింది. అయితే, విద్యా హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా పాఠశాలను మూసివేశారంటూ పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది.