BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 23 August 2026, 05:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఆన్‌లైన్ విధానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:18 PM
68 వీక్షణలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఆన్‌లైన్ విధానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచే లక్ష్యంతో ఓటర్ల జాబితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఓటర్ల జాబితాలను పొందుపరిచి, వాటి ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేసే విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే రిజర్వేషన్ల ఖరారులో రాజకీయ జోక్యం, లాబీయింగ్‌లకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రతి దశలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల ఎన్నికల నిర్వహణలో సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.