BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఏపీలో తల్లికి వందనం' డబ్బులు కావాలంటే ఇదో కీలక నిబంధన.. ఇలా చేయకపోతే నిధులు నిలిపివేత!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
23 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలకు ముందు లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం (ఆధార్ సీడింగ్) తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

గతంలో ఆధార్ లింక్ లేకపోవడంతో పలువురు అర్హులు పథకం ప్రయోజనాలను పొందలేకపోయిన నేపథ్యంలో, ఈసారి ముందుగానే బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

లబ్ధిదారులు తమ బ్యాంకు శాఖకు వెళ్లి ఆధార్ సీడింగ్ ఫారం సమర్పించడం ద్వారా లేదా అధికారిక UIDAI పోర్టల్లో ఓటీపీ ద్వారా ఆధార్ లింక్ స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

జులై 10లోపు ఆధార్ సీడింగ్ పూర్తి చేసిన అర్హుల ఖాతాల్లోనే 'తల్లికి వందనం' పథకం నిధులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. దీంతో లబ్ధిదారులు వెంటనే తమ బ్యాంకు ఖాతా-ఆధార్ అనుసంధానాన్ని ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు.