BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

అక్రమ అరెస్టులతో ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చూస్తుంది

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 08:01 AM
40 వీక్షణలు

అక్రమ అరెస్టులతో ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చూస్తుంది: గిరిజన విద్యార్థి సంఘం వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్  

లంబాడి సంఘాలు & విద్యార్థి సంఘాలు బుధవారం అసెంబ్లీ ముట్టడికి నేపథ్యంలో గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్ ను దుండిగల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కులను సాధించుకోవడానికి పోరాటం చేస్తున్నామన్నారు, ప్రభుత్వం అణిచివేత ధోరణిని ప్రదర్శిస్తూ తమను ఎక్కడికక్కడ ఆడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అక్రమ అరెస్టు లతో ఉద్యమాన్ని ఆపలేరని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.