BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అక్రమ అరెస్టులతో ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చూస్తుంది

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 08:01 AM
96 వీక్షణలు

అక్రమ అరెస్టులతో ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చూస్తుంది: గిరిజన విద్యార్థి సంఘం వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్  

లంబాడి సంఘాలు & విద్యార్థి సంఘాలు బుధవారం అసెంబ్లీ ముట్టడికి నేపథ్యంలో గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్ ను దుండిగల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కులను సాధించుకోవడానికి పోరాటం చేస్తున్నామన్నారు, ప్రభుత్వం అణిచివేత ధోరణిని ప్రదర్శిస్తూ తమను ఎక్కడికక్కడ ఆడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అక్రమ అరెస్టు లతో ఉద్యమాన్ని ఆపలేరని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.