BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 25 March 2026, 08:01 am
Posted by : రాఘవేంద్ర

అక్రమ అరెస్టులతో ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చూస్తుంది

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 08:01 AM
129 వీక్షణలు

అక్రమ అరెస్టులతో ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చూస్తుంది: గిరిజన విద్యార్థి సంఘం వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్  

లంబాడి సంఘాలు & విద్యార్థి సంఘాలు బుధవారం అసెంబ్లీ ముట్టడికి నేపథ్యంలో గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్ ను దుండిగల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కులను సాధించుకోవడానికి పోరాటం చేస్తున్నామన్నారు, ప్రభుత్వం అణిచివేత ధోరణిని ప్రదర్శిస్తూ తమను ఎక్కడికక్కడ ఆడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అక్రమ అరెస్టు లతో ఉద్యమాన్ని ఆపలేరని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.