BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
18 Jun, 2026 - 04:39 PM
11 వీక్షణలు

అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనధికారికంగా ప్రోటోకాల్ సైరన్ ఉపయోగించిన ఓ కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. AP 40 HT 0055 నంబర్ గల కారు పోలీస్ సైరన్ శబ్దంతో పట్టణంలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.

ఈ విషయాన్ని అమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ Veerababu వెల్లడించారు. సదరు వాహనంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన పోలీస్ సైరన్‌ను తొలగించి, వాహన యజమానిపై జరిమానా విధించినట్లు తెలిపారు.

ప్రత్యేక హోదా కలిగిన అధికారులు, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే సైరన్ వినియోగానికి అనుమతి ఉంటుందని, సాధారణ వాహనాల్లో అనధికారికంగా సైరన్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సీఐ వీరబాబు సూచించారు.