BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
18 Jun, 2026 - 01:14 PM
53 వీక్షణలు

చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఈ నెల 20వ తేదీన చిలకలూరిపేట మండలంలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ మరియు ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించగా, భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది.

‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం ద్వారా రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించనుండగా, ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.