BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

అమరావతిలో భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
ANNAPAREDDY SIVA NAGENDRA గుంటూరు టౌన్ రిపోర్టర్
18 Jun, 2026 - 11:21 AM
24 వీక్షణలు
అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో భూ సమీకరణకు పెండింగ్‌లో ఉన్న భూముల రైతులు ముందుకొచ్చారు. ఒకే రోజు 106 ఎకరాల భూమిని భూ సమీకరణకు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతూ రైతులు సీఆర్డీఏకు లేఖలు అందజేశారు.
రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూ సమీకరణకు తమ సమ్మతి ప్రకటించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం కావాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
వెలగపూడికి చెందిన రంగారావు కుటుంబ సభ్యులు మాత్రమే 60 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద ఇవ్వడానికి అంగీకరించడం విశేషం. మిగిలిన భూములను ఇతర రైతులు సమీకరణకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
రైతుల తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.