BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

అమరావతిలో భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
18 Jun, 2026 - 11:21 AM
86 వీక్షణలు
అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో భూ సమీకరణకు పెండింగ్‌లో ఉన్న భూముల రైతులు ముందుకొచ్చారు. ఒకే రోజు 106 ఎకరాల భూమిని భూ సమీకరణకు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతూ రైతులు సీఆర్డీఏకు లేఖలు అందజేశారు.
రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూ సమీకరణకు తమ సమ్మతి ప్రకటించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం కావాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
వెలగపూడికి చెందిన రంగారావు కుటుంబ సభ్యులు మాత్రమే 60 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద ఇవ్వడానికి అంగీకరించడం విశేషం. మిగిలిన భూములను ఇతర రైతులు సమీకరణకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
రైతుల తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.