BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

అమరావతిలో భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
18 Jun, 2026 - 11:21 AM
50 వీక్షణలు
అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో భూ సమీకరణకు పెండింగ్‌లో ఉన్న భూముల రైతులు ముందుకొచ్చారు. ఒకే రోజు 106 ఎకరాల భూమిని భూ సమీకరణకు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతూ రైతులు సీఆర్డీఏకు లేఖలు అందజేశారు.
రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూ సమీకరణకు తమ సమ్మతి ప్రకటించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం కావాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
వెలగపూడికి చెందిన రంగారావు కుటుంబ సభ్యులు మాత్రమే 60 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద ఇవ్వడానికి అంగీకరించడం విశేషం. మిగిలిన భూములను ఇతర రైతులు సమీకరణకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
రైతుల తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.