BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

అంగవైకల్యం ఉందనే ఆందోళన చెందవద్దు...

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 08:05 PM
143 వీక్షణలు

అంగవైకల్యం ఉందనే ఆందోళన చెందవద్దు... ఏదో ఒక ఉపాధి కోసం కృషి చేద్దాంమంటూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ భరోసా

ఏలూరు జిల్లా  ప్రగడవరం నుండి వచ్చిన పొదిలి సురేష్, తన తల్లి వైద్య ఖర్చులు భారంగా మారడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎమ్మెల్యే రోషన్ కుమార్‌ను అశ్రయించాడు. సురేష్ తన తాత్కాలిక పరిస్థితులను వివరిస్తూ, "నేను బీఏ., బి.ఎడ్., చదివాను, కానీ అంగవైకల్యం కారణంగా ఎవరూ నాకు ఉపాధి ఇవ్వడం లేదు" అని ఆవేదన వ్యక్తపరిచాడు.

ఆ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ సురేష్‌కు ఓదార్పు చెప్పారు. "నీవు ఆందోళన చెందవద్దు, ఉపాధి కోసం కృషి చేస్తాం" అని భరోసా ఇవ్వడంతో సురేష్ సంతోషానికి అవధులు లేవు.