BREAKING
బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం గాదేపల్లి లో కార్మికులకు సన్మానం.. ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత ఆటపాటలతో ఆర్థిక పాఠాలు: వేసవి సెలవుల్లో పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్‌ నేర్పించండి బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం గాదేపల్లి లో కార్మికులకు సన్మానం.. ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత ఆటపాటలతో ఆర్థిక పాఠాలు: వేసవి సెలవుల్లో పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్‌ నేర్పించండి
www.ntodaynews.com

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
01 May, 2026 - 07:26 PM
17 వీక్షణలు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం  కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు. 

గొల్లప్రోలు  రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, అని శెట్టి నూకరాజు ఏఐటియుసి సభ్యులు కేశవరపు అప్పలరాజు ఆధ్వరంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు పాల్గొన్నారు. అనంతరం జండా ఆవిష్కరణ చేశారు . ఈ సందర్భంగా మామిడాల సూరిబాబు మాట్లాడుతూ కార్మిక సోదర ల కు కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను , వారి చెమట చుక్క విలువను గుర్తు చేసుకునే గొప్ప రోజు "కష్టేఫరి' అంటారు. సమాజ ప్రగతి చక్రాలను నడిపిస్తున్నది కార్మికులే. మీరు పడే కష్టం , మీరు చిందించే చెమట మీదేనే మన దేశం, మన రాష్ట్రం, మన నియోజవర్గం, అభివృద్ధి ఆధారపడి ఉంది. కార్మికుల హక్కుల కోసం , రోజుకి ఎనిమిది గంటలు పని , దినం కోసం ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు, వారి త్యాగాల పునాదుల మీదే నేడు మనం మెరుగైన పని పరిస్థితులను అనుభవిస్తున్నాం పోరాటస్ఫూర్తిని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. మన నియోజవర్గంలో పనులు చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, యంత్రసాలలో పనిచేసేవారు , డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, ప్రతి ఒక్కరూ సమాజానికి వెన్నముక వంటి వారు. కార్మికులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని కార్మిక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మరోసారి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ర్యాలీ లో పాల్గొని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ర్యాలీ పాల్గొన్నారు. అనంతరం మామిడాల సూరిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం  ఈరోజు పదవరోజు నడుస్తుంది. జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జిగ లు కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు, వైస్ ప్రెసిడెంట్ మాకిరెడ్డి గంగబాబు, చెదురూరి రత్నాజీ , ఎరుకం లోవరాజు, సిద్ధ లవకుశ, కోల వీరబాబు, మొగలి ప్రసాద్, కార్మికులు పాల్గొన్నారు.