BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

అన్నదాత సుఖీభవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 08:14 PM
100 వీక్షణలు

నూజివీడు: జూన్ 19

అన్నదాత సుఖీభవ 2026–2027 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత పథకం ద్వారా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమం జూన్ 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గంలోని రైతు సోదరులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రివర్యులు పిలుపునిచ్చారు.

రైతులు తమ ఖాతాల్లో నగదు జమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా చిన్న లోపాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు తెలియజేసి సవరించుకోవాలని సూచించారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైతు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాత సుఖీభవ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారధి విజ్ఞప్తి చేశారు.