BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

అన్నదాత సుఖీభవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 08:14 PM
163 వీక్షణలు

నూజివీడు: జూన్ 19

అన్నదాత సుఖీభవ 2026–2027 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత పథకం ద్వారా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమం జూన్ 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గంలోని రైతు సోదరులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రివర్యులు పిలుపునిచ్చారు.

రైతులు తమ ఖాతాల్లో నగదు జమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా చిన్న లోపాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు తెలియజేసి సవరించుకోవాలని సూచించారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైతు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాత సుఖీభవ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారధి విజ్ఞప్తి చేశారు.