BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

రాచన్నగూడెం గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం

తెలంగాణ
29 Aug, 2025 - 06:23 PM
155 వీక్షణలు
రాచన్నగూడెం గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా/జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం వినాయక చతుర్థికి సందర్భంగా రాచన్నగూడెంలో కొత్త రామాలయం వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక మండపం వద్ద గ్రామస్తుల సహాయంతో శుక్రవారం అన్న సంతర్పణ కార్యక్రమం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ఐదు రోజులు జరుగుతాయని నేటితో మూడువ రోజు అఖండ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. శ్రీ సిద్ధి వినాయకుని కృపా కటాక్షాలు తమపై కలిగి గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ధన ధాన్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారు.ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ వారు,మహిళలు,చిన్నారులు భక్తులు,గ్రామస్తులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube