BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ సుప్రియ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jun, 2026 - 11:03 AM
70 వీక్షణలు

అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ సుప్రియ హెచ్చరిక 

అన్నమయ్య జిల్లా పుంగనూరు 

పేరెంట్స్కు సుప్రియ స్వీట్ వార్నింగ్

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే బాధ్యులు: ఎంవీఐ సుప్రియ

మైనర్లు వాహనాలు నడపరాదని, అలా చేస్తే తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. పుంగనూరులో ఆమె మాట్లాడుతూ.. రోడ్లపై ఎక్కువ శాతం మైనర్లే వాహనాలు నడుపుతూ ఉండటాన్ని గమనిస్తున్నామన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో తనిఖీలు చేపడతామని, ఇప్పటికైనా మారాలని ఆమె హితవు పలికారు.

పుంగనూరులో మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు. గురువారం ఎంవిఐ సుప్రియ విలేకరులతో మాట్లాడుతూ రోడ్లపై ఎక్కువ శాతం మైనర్లే అయినటువంటి బాలబాలికలే ద్విచక్ర వాహనాలు నడుపుతున్నట్లు గమనిస్తున్నామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని సుప్రియ అన్నారు. అదేవిధంగా మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారని ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు. త్వరలో పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. మైనర్

డ్రైవింగ్ను నిరోధించడంలో తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిల్లల భద్రత కోసం వాహనాల తాళాలు వారికి అందుబాటులో ఉంచవద్దని ఆమె సూచించారు రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఈ సందర్భంగా ఎంవిఐ సుప్రియ కోరారు.