BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రైతు గుర్తింపు నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

తెలంగాణ
27 May, 2025 - 08:04 AM
137 వీక్షణలు
రైతు గుర్తింపు నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి --- వ్యవసాయ అధికారి గిరిబాబు (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పలు గ్రామాలలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో ఉన్న సుంకనపల్లి, ఆరెగూడెం, చిన్నకాపర్తి, శివనేనిగూడెం, ఉరుముడ్ల గ్రామాలలో ఐదుగురు ఏ ఈ ఓ లతో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గిరిబాబు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులలో, బోర్లు ఎండిపోయే విధంగా ఉండే అటువంటి వ్యవసాయ రైతులకు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క పట్టా పాస్ బుక్ కలిగిన రైతులు రైతు గుర్తింపు నెంబర్ పొందటానికి ఏ ఈ ఓ లను సంప్రదించాలని రైతు గుర్తింపు నెంబరు లేని రైతులకు కేంద్ర ప్రభుత్వం పథకాలు పీఎం కిసాన్ యోజన వంటి వర్తించవని తెలియజేశారు ఈ గుర్తింపు నెంబర్ కోసం ఏ ఈ ఓ లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు వీణ, మనీషా, శశాంకలు , పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube