BREAKING
కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ ఆగిరిపల్లిలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు ​లక్షెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ​కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పద్మశాలీయులకు తీవ్ర అన్యాయం ​ఘనంగా 31వ రోజు ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీ పెనుగొలనులో ఘనంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్‌తో రెండు పాడి గేదెల మృతి ​ఇంటిపై ‘సోలార్‌’.. లక్ష రూపాయల సబ్సిడీ కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ ఆగిరిపల్లిలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు ​లక్షెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ​కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పద్మశాలీయులకు తీవ్ర అన్యాయం ​ఘనంగా 31వ రోజు ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీ పెనుగొలనులో ఘనంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్‌తో రెండు పాడి గేదెల మృతి ​ఇంటిపై ‘సోలార్‌’.. లక్ష రూపాయల సబ్సిడీ
www.ntodaynews.com

రైతు గుర్తింపు నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

తెలంగాణ
27 May, 2025 - 08:04 AM
80 వీక్షణలు
రైతు గుర్తింపు నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి --- వ్యవసాయ అధికారి గిరిబాబు (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పలు గ్రామాలలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో ఉన్న సుంకనపల్లి, ఆరెగూడెం, చిన్నకాపర్తి, శివనేనిగూడెం, ఉరుముడ్ల గ్రామాలలో ఐదుగురు ఏ ఈ ఓ లతో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గిరిబాబు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులలో, బోర్లు ఎండిపోయే విధంగా ఉండే అటువంటి వ్యవసాయ రైతులకు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క పట్టా పాస్ బుక్ కలిగిన రైతులు రైతు గుర్తింపు నెంబర్ పొందటానికి ఏ ఈ ఓ లను సంప్రదించాలని రైతు గుర్తింపు నెంబరు లేని రైతులకు కేంద్ర ప్రభుత్వం పథకాలు పీఎం కిసాన్ యోజన వంటి వర్తించవని తెలియజేశారు ఈ గుర్తింపు నెంబర్ కోసం ఏ ఈ ఓ లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు వీణ, మనీషా, శశాంకలు , పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube