www.ntodaynews.com
నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్ల రెవెన్యూశాఖలో అవినీతికి పాల్పడుతున్నారు. భూ రికార్డులో పేర్ల మార్పులు , తప్పుల సవరణలు, పాస్బుక్లు జారీ వంటి పత్రాలు ప్రక్రియల కోసం అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.పని జరగలిఅంటే ముడుపులు తప్పనిసరి. నక్కపల్లి మరియు బుచ్చయ్యపేటలో ఇద్దరు Vro లు రు. 1.50 లక్షల లంచాలు తీసుకుంటు ACBకి పట్టుబడటం కలకలం రేపింది.....