BREAKING
బీసీసీఐకు ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు 11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ బీసీసీఐకు ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు 11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ
www.ntodaynews.com

నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
18 May, 2026 - 01:53 PM
14 వీక్షణలు

అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్ల రెవెన్యూశాఖలో అవినీతికి పాల్పడుతున్నారు. భూ రికార్డులో పేర్ల మార్పులు , తప్పుల సవరణలు, పాస్‌బుక్‌లు జారీ వంటి పత్రాలు ప్రక్రియల కోసం అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.పని జరగలిఅంటే ముడుపులు తప్పనిసరి. నక్కపల్లి మరియు బుచ్చయ్యపేటలో ఇద్దరు Vro లు రు. 1.50 లక్షల  లంచాలు తీసుకుంటు ACBకి పట్టుబడటం కలకలం రేపింది.....