BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.. ఒడిశా ప్రభుత్వ సంచలన నిర్ణయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 03:35 PM
67 వీక్షణలు

ఒడిశా రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేస్తూ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 38 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా చూడటం, డ్రాప్‌అవుట్లను తగ్గించడం, అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వెల్లడించింది.

'కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య' పథకంతో విద్యా రంగంలో ఒడిశా ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచే అడుగు వేసింది.