BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్‌ లేఖ..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:39 PM
99 వీక్షణలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీవీబీ-జీ రామ్‌జీ చట్టంలో కొన్ని కీలక సవరణలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని హౌసింగ్‌ బోర్డు నిర్మాణాలను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా పథకం అమలులో భాగంగా వేతనాలు, పరిపాలనా వ్యయాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణ వ్యయాల భాగస్వామ్యాన్ని ప్రస్తుతం అమలులో ఉన్న విధానానికి బదులుగా కేంద్రం-రాష్ట్రం మధ్య 75:25 నిష్పత్తిలో అమలు చేయాలని విజయ్‌ కేంద్రాన్ని కోరారు.