BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

బాపట్లలో ఏసీబీ దాడులు – లంచం కేసులో మున్సిపల్ ఆర్ఐ పట్టివేత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 09:22 PM
47 వీక్షణలు

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో ఏసీబీ దాడులతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే, ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ తెలిపిన ప్రకారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐగా పనిచేస్తున్న ఇమామ్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

చిన్నగంజాం మండలం కొత్తపేటకు చెందిన దేవరకొండ నాగేంద్రం ఇంటి పన్ను పేరు మార్పు కోసం మొత్తం రూ.60,000 డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మొత్తంలో రూ.25,000 లంచంగా, మిగతా రూ.35,000 చలానా రూపంలో తీసుకుంటున్న సమయంలో సోమవారం సూర్యలంక రోడ్డులోని ఓ టీ స్టాల్ వద్ద ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఈ ఘటనతో బాపట్ల పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బంది తమ సీట్లలో లేకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.