BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తనిఖీ

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 07:08 PM
108 వీక్షణలు

​​​బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తనిఖీ: రికార్డుల పరిశీలన

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం బెల్లంపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులు మరియు రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘భూ భారతి’ రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన భూ సమస్యల దరఖాస్తులను కార్యాలయ రికార్డులతో సరిపోల్చాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు