BREAKING
సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

బుగత తిరుపతికీ మంత్రి చేతులు మీదుగా ప్రసంసాపత్రం

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
15 Aug, 2026 - 05:18 PM
11 వీక్షణలు

బి.జె.పురం గ్రామానికి చెందిన బుగత తిరుపతికీ మంత్రి చేతులు మీదుగా ప్రసంసాపత్రం 

ఉత్తమ సేవలకు గుర్తింపు.. బుగత తిరుపతికి ప్రశంసా పత్రం

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ సేవలకు గుర్తింపుగా బి.జె.పురం గ్రామానికి చెందిన బుగత తిరుపతి (అనంత్) ప్రశంసా పత్రం అందుకున్నారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా మేజిస్ట్రేట్ & కలెక్టర్ శ్రీ ఎన్. ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి మండల రమా శంకర్ రావు బుగత తిరుపతి (అనంత్)ను అభినందిస్తూ, ఉత్తమ సేవలకు గుర్తింపు లభించడం బి.జె.పురం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు తిరుపతికీ ఉన్నా నిబద్దత పట్ల హార్షం వ్యక్తం చేస్తున్నారు.