BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

బిసి సంక్షేమ సంఘం కృష్ణమూర్తి కి ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Mar, 2026 - 03:05 PM
53 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం బిసి సంఘం సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయుకులు తమ్మిరెడ్డి పల్లి కృష్ణమూర్తి కి నేడు బిసి సంఘం నాయకులు ధనుంజయ్,రిటైర్ట్ డి ఎస్పీ సుకుమార్ బాబు , గంపల గంగరాజు ల ఆధ్వర్యంలో ఘనంఘ సంతాప సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి లో బిసి సంక్షేమం కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి గా కృష్ణ మూర్తి ప్రజల మనిషి అని మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసి ఎందరికో అయన ఆదర్షంగా నిలిచారాని, ముఖ్యంగా బిసి సంక్షేమం కోసం బిసిలు నాయకులుగా రాణించాలని అయన పోరాటాలు చేశారన్నారు. బోయకొండ చైర్మన్ గా బోయకులస్థులు గంపల గంగరాజు కోసం బోయకొండ కు పాదయాత్ర చేపట్టడం లో ప్రముఖ పాత్ర పోషించారన్నారు.రానున్న రోజుల్లో బోయ కులస్థులు గంగ రాజు కి బోయకొండ చైర్మన్ గా  నియమించాలని,బిసి భవన నిర్మాణం చేపట్టి ఆయన ఆశయాలు నెరవేర్చలని అన్నారు. బీసీలు ఐక్యత ముఖ్యం అని, ఇక రానున్న రోజుల్లో కృష్ణమూర్తి వారి ఆశయాలు నెరవేర్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. గత ముప్పై సంవత్సరాలు గా కృష్ణ మూర్తి తన కుటుంబం కోసం ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ది పొందలేదని వారి కుటుంబం నకు బిసి సంఘాలు ఆదుకోవాలని కోరారు.సంతాప కార్యక్రమం లో మదనపల్లి బిసి సంఘ నాయకులు బెస్త సంఘ నాయకులు రమణ, బంగారు నారాయణ స్వామి,ధనుంజయ,అద్దాల నాగరాజా,న్యాయవాది, శ్రీనివాసులు,జనార్దన, లక్ష్మయ్య,సీపీఐ వెంకటరమణ రెడ్డి,దొరసామి,రాజశేఖర్,గడిదేశీ వెంకటరమణ, వి. కె. వెంకటరామయ్య, ఉగ్రండం శివప్రకాష్,గండికోట శ్రీనివాసులు, సజ్జద్,చాంద్ బాషా,అల్తాఫ్బాషా ,సతీష్ కూమర్ రాజు,బెస్త సంఘం నాయకుడు నగరి సుబ్రహ్మణ్యం బాబు,ఎస్సి జె ఎస్సి నాయకులు విజయ్ ప్రతాప్, ప్రతిమ, చెట్టెమ్మ తదితర ఎస్సి ఎస్టీ, మైనారిటీ బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు.