BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

బంగారం ధరలకు బ్రేక్ : భారీగా తగ్గిన పసిడివీ ధర

జాతీయం జాతీయం
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
23 Mar, 2026 - 11:14 AM
345 వీక్షణలు

బంగారం ధరలకు బ్రేక్ : భారీగా తగ్గిన పసిడివీ ధర 

గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాలతో పాటు, డాలర్ బలోపేతం కావడంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేవలం మూడు వారాల వ్యవధిలోనే సుమారు 15 శాతం మేర ధరలు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం నల్గొండ మరియు హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో ​22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు కు నేడు ​24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు నేడు  1,45,960 వద్ద కొనసాగుతోంది.​ కిలో వెండి ధర సుమారు 2,45,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం మరియు ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం ఈ తగ్గుదల కనిపిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చమురు ధరలు పెరగడం కూడా పరోక్షంగా పసిడిపై ప్రభావం చూపుతోంది.​ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో, ధరల పతనం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. మార్చి మొదటి వారంలో తులం బంగారం ₹ 1,73,000 మార్కును తాకగా, ఇప్పుడు అది ₹ 1.45 లక్షల స్థాయికి చేరడం కొనుగోలుదారులకు మంచి అవకాశమని జ్యువెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు.