BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ముంబయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:52 PM
6 వీక్షణలు

ముంబయి, జూలై 15: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ముంబయిలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతి ఇచ్చారు.

డిశ్చార్జ్ అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. వైద్యుల సూచనల ప్రకారం కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, చేతికి ఎలాంటి ఒత్తిడి కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించి, అనంతరం ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ దశలవారీగా సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం.

వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తూ విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రజా, ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అభిమానులు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి.