BREAKING
జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి..
www.ntodaynews.com

బంకిపూర్ ఫలితం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ : ఎంఏ బేబీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 09:07 AM
30 వీక్షణలు

బంకిపూర్ ఫలితం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ : ఎంఏ బేబీ

న్యూఢిల్లీ, ఆగస్టు 4: బిహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా గట్టి హెచ్చరిక అని సీపీఎం ప్రధాన కార్యదర్శి  వ్యాఖ్యానించారు.

సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన ఆయన, బంకిపూర్ స్థానం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికలో పార్టీ ఓటమి ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు పైగా బీజేపీ ఆధిపత్యం కొనసాగిన ఈ నియోజకవర్గంలో ప్రజల తీర్పు రాజకీయంగా కీలక సంకేతాలను ఇచ్చిందన్నారు.

ఎన్నికల కమిషన్ ప్రాథమిక అంచనాల ప్రకారం బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళనల అనంతరం వచ్చిన ఈ ఫలితం అహంకార రాజకీయాలు, విభజన ధోరణి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిరస్కరించగలరని స్పష్టం చేసిందని అన్నారు.

ఈ తీర్పు ద్వారా ప్రజలు జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నారని, నిరంకుశ ధోరణిని అంగీకరించబోమని స్పష్టమైన సందేశం ఇచ్చారని ఎంఏ బేబీ పేర్కొన్నారు.

ఉప ఎన్నికలో విజయం సాధించిన కు ఆయన అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా మతతత్వ, కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తూ, వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల విస్తృత ఐక్యతను నిర్మించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.