BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 19 April 2026, 09:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 09:21 PM
222 వీక్షణలు

 బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో యర్రంశెట్టి శ్రీనివాసరావు, వసుధల ఆధ్వర్యంలో  ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పాస్టర్ పొదిలి యెషయా నాయకత్వంలో జరిగింది.

ఈ సందర్భంలో పాస్టర్ మద్దిబోయిన సర్వేశ్వరావు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినిపించారు.  సంఘ పెద్దలు కర్రి కోటేశ్వరరావు, రామిశెట్టి కుమార్ లు దేవుని కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

క్రమంగా స్థానిక పాస్టరమ్మ పుష్ప ప్రార్థనతో, ఈ పవిత్ర కార్యక్రమం ప్రారంభమైంది. పాస్టర్ యెషయా  దేవుని వాక్యాన్ని ఉద్గారిస్తూ, దేవుని నమ్మకం వల్ల మన జీవితంలో వచ్చే శక్తి, కుటుంబ ప్రార్థన వల్ల అనుగ్రహాలు ఎలా మనం పొందవచ్చో వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒకరు, ఆధ్యాత్మిక పరమైన ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ప్రతిఒక కుటుంబానికి ఆధ్యాత్మిక ఉత్తేజన, సమాధానం, మరియు ఆశీర్వాదాలను అందించింది.అనంతరం సంఘస్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు