BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 09:21 PM
187 వీక్షణలు

 బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో యర్రంశెట్టి శ్రీనివాసరావు, వసుధల ఆధ్వర్యంలో  ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పాస్టర్ పొదిలి యెషయా నాయకత్వంలో జరిగింది.

ఈ సందర్భంలో పాస్టర్ మద్దిబోయిన సర్వేశ్వరావు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినిపించారు.  సంఘ పెద్దలు కర్రి కోటేశ్వరరావు, రామిశెట్టి కుమార్ లు దేవుని కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

క్రమంగా స్థానిక పాస్టరమ్మ పుష్ప ప్రార్థనతో, ఈ పవిత్ర కార్యక్రమం ప్రారంభమైంది. పాస్టర్ యెషయా  దేవుని వాక్యాన్ని ఉద్గారిస్తూ, దేవుని నమ్మకం వల్ల మన జీవితంలో వచ్చే శక్తి, కుటుంబ ప్రార్థన వల్ల అనుగ్రహాలు ఎలా మనం పొందవచ్చో వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒకరు, ఆధ్యాత్మిక పరమైన ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ప్రతిఒక కుటుంబానికి ఆధ్యాత్మిక ఉత్తేజన, సమాధానం, మరియు ఆశీర్వాదాలను అందించింది.అనంతరం సంఘస్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు