BREAKING
దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ.
www.ntodaynews.com

బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 09:21 PM
141 వీక్షణలు

 బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో యర్రంశెట్టి శ్రీనివాసరావు, వసుధల ఆధ్వర్యంలో  ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పాస్టర్ పొదిలి యెషయా నాయకత్వంలో జరిగింది.

ఈ సందర్భంలో పాస్టర్ మద్దిబోయిన సర్వేశ్వరావు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినిపించారు.  సంఘ పెద్దలు కర్రి కోటేశ్వరరావు, రామిశెట్టి కుమార్ లు దేవుని కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

క్రమంగా స్థానిక పాస్టరమ్మ పుష్ప ప్రార్థనతో, ఈ పవిత్ర కార్యక్రమం ప్రారంభమైంది. పాస్టర్ యెషయా  దేవుని వాక్యాన్ని ఉద్గారిస్తూ, దేవుని నమ్మకం వల్ల మన జీవితంలో వచ్చే శక్తి, కుటుంబ ప్రార్థన వల్ల అనుగ్రహాలు ఎలా మనం పొందవచ్చో వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒకరు, ఆధ్యాత్మిక పరమైన ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ప్రతిఒక కుటుంబానికి ఆధ్యాత్మిక ఉత్తేజన, సమాధానం, మరియు ఆశీర్వాదాలను అందించింది.అనంతరం సంఘస్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు