BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

బూరుగుగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 05:21 PM
188 వీక్షణలు

బూరుగుగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి మాసగిరి శ్రీనివాస్, గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, తడి చెత్త, పొడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడే వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి, వాటిని రైతన్నలకు అందించాలనే ప్రణాళికను ప్రస్తావించారు. ఇది సహజ సిద్ధమైన ఎరువుగా పంటలకు మంచి పోషకాలు అందించి, పంట నాణ్యత పెరగడానికీ, రైతులకు మేలు చేకూర్చే దిశగా ఉండేలా చూడాలని సూచించారు.

అనంతరం, గ్రామ కార్యదర్శి రాజగోపాల్ ను, గ్రామంలో మంచినీటి కొరత లేకుండా చూసుకోవడం, వీధిలైట్లు సక్రమంగా వెలగాలని, అలాగే వీధుల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని పలు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.