www.ntodaynews.com
బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ దుర్గమ్మ పండుగ మరియు శ్రీ ముత్యాలమ్మ నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో జరగుతున్న శ్రీ దుర్గమ పండుగలో అమ్మవారిని దర్శించికొని ఆశీస్సులు తీసుకున్న కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి గారు, పంజాల రామాంజనేయులు గౌడ్ గారు, పొట్టోల్ల శ్యామ్ గౌడ్ ఈ వేడుకలో గ్రామ పెద్దలు మరియు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు బద్దం వాసుదేవరెడ్డి, బీబీనగర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొలను నిఖిల్ రెడ్డి బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వడ్డే బాల్ రాజ్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గూడూరు మహిపాల్ రెడ్డి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు..