BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 06:35 PM
375 వీక్షణలు

బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామానికి చెందిన మాల యోధుల సంఘం సభ్యుడు బుర్రి రమేష్ 07-04-2026 న హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణించారు.

ఈ గడియలో అతని మరణం చాట్రాయి మండలంలోని మాలలకు ఒక అపార లోటుగా మిగిలింది. బుర్రి రమేష్, సామాజిక కార్యక్రమాలకు పిలుపు ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేయడంలో ముందుంటారు. జాతి కోసం చేసిన సేవలు చాలా గౌరవనీయంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామన్న ఆవేదనను అందరూ వ్యక్తం చేశారు.

ఈ విషాదకర సందర్భంలో, చాట్రాయి మండల మాల యోధుల సంఘం తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం మాల యోధుల సంఘ సభ్యుడు నక్కా రాము చేతుల మీదుగా రమేష్ కుటుంబానికి అందించబడింది. ఈ కార్యక్రమంలో రాచప్రోలు విజయరాజు, గంధం రాజేష్, మొండ్రు సతీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రగాఢ సానుభూతి తెలియజేయడంలో భాగంగా, రమేష్ కుటుంబానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.