BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 19 April 2026, 06:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 06:35 PM
465 వీక్షణలు

బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామానికి చెందిన మాల యోధుల సంఘం సభ్యుడు బుర్రి రమేష్ 07-04-2026 న హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణించారు.

ఈ గడియలో అతని మరణం చాట్రాయి మండలంలోని మాలలకు ఒక అపార లోటుగా మిగిలింది. బుర్రి రమేష్, సామాజిక కార్యక్రమాలకు పిలుపు ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేయడంలో ముందుంటారు. జాతి కోసం చేసిన సేవలు చాలా గౌరవనీయంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామన్న ఆవేదనను అందరూ వ్యక్తం చేశారు.

ఈ విషాదకర సందర్భంలో, చాట్రాయి మండల మాల యోధుల సంఘం తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం మాల యోధుల సంఘ సభ్యుడు నక్కా రాము చేతుల మీదుగా రమేష్ కుటుంబానికి అందించబడింది. ఈ కార్యక్రమంలో రాచప్రోలు విజయరాజు, గంధం రాజేష్, మొండ్రు సతీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రగాఢ సానుభూతి తెలియజేయడంలో భాగంగా, రమేష్ కుటుంబానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.