భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి 48వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి 48వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా
12వ వార్డుసభ్యులు కడెం అశోక్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ గారు తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు సభ్యులు కాడిగళ్ల బాబురావు గారు, కొండమడుగు గ్రామ ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ కొండమడుగు గ్రామ వార్డు సభ్యులు దొడ్డి అఖిల రమేష్, కనకబోయిన కిషోర్, మంద భాస్కర్, బొడ్డు రజిత భాస్కర్, కడెం సంపూర్ణ కిరణ్ మాజీ సర్పంచ్ శివగల్ల ఇస్తారి, మాజీ ఎంపీటీసీ దేశం ముత్యాలు గౌడ్, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్లు జల్లి అంజయ్య, భూషపాక మల్లేష్, గ్రామ పెద్దలు కడెం పాల మల్లయ్య, ఎరుకలి భిక్షపతి గౌడ్, కడెం జంగయ్య, కడెం నర్సింహ్మ, కడెం సాయిలు, కొత్తపల్లి త్రిమూర్తులు, కడెం కృష్ణ కుమార్ MRPS నాయకులు మంద ఉప్పలయ్య, మంద అశోక్, కొంగల నర్సింగ్ రావ్, శివగల్ల గాలయ్య, చిన్నగల్ల రాము, బత్తుల దీపక్ తదితరులు పాల్గొన్నారు.