BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

హుజూరాబాద్ 27వ వార్డులో బీజేపీ ప్రచారం ఉధృతం

తెలంగాణ
05 Feb, 2026 - 11:19 PM
263 వీక్షణలు
హుజూరాబాద్ 27వ వార్డులో బీజేపీ ప్రచారం ఉధృతం అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్–కాంగ్రెస్‌పై ధ్వజం NTODAY NEWS: రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ రిపోర్టర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో బీజేపీ అభ్యర్థి తాళ్లపల్లి దేవేంద్ర ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆమె స్థానికులను కలుసుకుని తమ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తామంటూ ఓటర్లను మభ్యపెట్టే మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో గానీ, గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గానీ 27వ వార్డుకు గణనీయమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వార్డులో ఉన్న మౌలిక వసతుల సమస్యలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 27వ వార్డు బీజేపీ ఇంచార్జ్ సంపత్ కుమార్, జంపాల సువర్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Huzurabad #KarimnagarDistrict #MunicipalElections #BJPCampaign #Ward27 #LocalElections #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube