www.ntodaynews.com
చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో శ్రామికులకు వడదెబ్బ, ఎండ దెబ్బలపై అవగాహన
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో శ్రామికులకు వడదెబ్బ, ఎండ దెబ్బలపై అవగాహన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో శ్రామికులకు వడదెబ్బ మరియు ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామికులకు ఓఆర్ఎస్, జింక్ వినియోగంపై వివరాలు తెలియజేశారు. అలాగే NREGA (ఉపాధి హామీ పథకం) కింద ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో CHO వీరాస్వామి, MPHA సురేష్, సామరాజ్యం, ఆశ వర్కర్ అరుణకుమారి, జనసేన పార్టీ నాయకులు వలసపల్లి రామకృష్ణ, బత్తుల శివ, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఆడిమెల్లి మోషేతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.