BREAKING
దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ.
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 05:29 PM
103 వీక్షణలు

చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం

ఈ రబీ సీజన్‌లో, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో 2800 ఎకరాల వరి సాగు చేపట్టబడిందని ప్రస్తుతం పంట కోత దశకు చేరుకున్నందున, రైతులు తమ ధాన్యాన్ని తేమ శాతం 17% వచ్చే వరకు ఆరబెట్టినపిదప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి గోనె సంచులను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గరిష్ట ఎం.ఎస్.పి ధరను పొందేందుకు రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రస్తుతం చాట్రాయి మండలంలో ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లో ఉన్నాయని చాట్రాయి, తుమ్మగూడెం, పోలవరం, పోతనపల్లి, చీపురుగూడెం (పిపిసి). ఈ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబడుతుందని. గోనె సంచులు కావలసిన రైతులు తమ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల వద్ద వాటిని పొందవలెనని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఎం.ఎస్.పి ధరలు: గ్రేడ్ A: రు.2389 /, క్వింటాల్ కు, కామన్ రకం రు.2369 / క్వింటాల్ కు మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు తమ ధాన్యం ఎం.ఎస్.పి ధరకు విక్రయించి ప్రభుత్వ ధరలను పొందగలరని తెలియజేశారు