BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 05:29 PM
168 వీక్షణలు

చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం

ఈ రబీ సీజన్‌లో, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో 2800 ఎకరాల వరి సాగు చేపట్టబడిందని ప్రస్తుతం పంట కోత దశకు చేరుకున్నందున, రైతులు తమ ధాన్యాన్ని తేమ శాతం 17% వచ్చే వరకు ఆరబెట్టినపిదప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి గోనె సంచులను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గరిష్ట ఎం.ఎస్.పి ధరను పొందేందుకు రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రస్తుతం చాట్రాయి మండలంలో ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లో ఉన్నాయని చాట్రాయి, తుమ్మగూడెం, పోలవరం, పోతనపల్లి, చీపురుగూడెం (పిపిసి). ఈ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబడుతుందని. గోనె సంచులు కావలసిన రైతులు తమ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల వద్ద వాటిని పొందవలెనని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఎం.ఎస్.పి ధరలు: గ్రేడ్ A: రు.2389 /, క్వింటాల్ కు, కామన్ రకం రు.2369 / క్వింటాల్ కు మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు తమ ధాన్యం ఎం.ఎస్.పి ధరకు విక్రయించి ప్రభుత్వ ధరలను పొందగలరని తెలియజేశారు