BREAKING
గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష
Date of Publish : 15 April 2026, 05:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 05:29 PM
227 వీక్షణలు

చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం

ఈ రబీ సీజన్‌లో, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో 2800 ఎకరాల వరి సాగు చేపట్టబడిందని ప్రస్తుతం పంట కోత దశకు చేరుకున్నందున, రైతులు తమ ధాన్యాన్ని తేమ శాతం 17% వచ్చే వరకు ఆరబెట్టినపిదప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి గోనె సంచులను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గరిష్ట ఎం.ఎస్.పి ధరను పొందేందుకు రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రస్తుతం చాట్రాయి మండలంలో ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లో ఉన్నాయని చాట్రాయి, తుమ్మగూడెం, పోలవరం, పోతనపల్లి, చీపురుగూడెం (పిపిసి). ఈ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబడుతుందని. గోనె సంచులు కావలసిన రైతులు తమ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల వద్ద వాటిని పొందవలెనని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఎం.ఎస్.పి ధరలు: గ్రేడ్ A: రు.2389 /, క్వింటాల్ కు, కామన్ రకం రు.2369 / క్వింటాల్ కు మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు తమ ధాన్యం ఎం.ఎస్.పి ధరకు విక్రయించి ప్రభుత్వ ధరలను పొందగలరని తెలియజేశారు