BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో వైసీపీ నిరసన హోరు – “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:49 PM
145 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం చాట్రాయి మండలంలో ఉధృతంగా సాగింది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన స్వరాన్ని మరింత బలంగా వినిపించాయి. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని నేతలు ఆరోపించారు. కార్యక్రమం సందర్భంగా నినాదాలతో ప్రాంతం హోరెత్తి, రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశిరెడ్డి రాఘవరెడ్డి, చెలికాని బాబ్జీ, పుచ్చకాయల సుబ్బారెడ్డి, కారంగుల శ్రీనివాసరావు, మిద్దె శివాజి, పరసా చెన్నా రావు, మాదల నరసింహారావు, గడ్డం లోకేశ్వర రెడ్డి, గడ్డం శ్రీనివాస రెడ్డి, నెల్లూరి  రాజేష్, రామకృష్ణ ,వేణు, గడ్డం నరసింహా రెడ్డి, గడ్డం రాజశేఖర రెడ్డి, ములగాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు