BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:22 PM
150 వీక్షణలు

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

తేది: 29-04-2026 మధ్యాహ్నం 3.00 గంటలకు ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కే. హబీబ్ భాషా చాట్రాయి మండలంలోని బాలాజీ పెట్రోల్ బంకు మరియు రేయ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో భాగంగా బంకుల రికార్డులను పరిశీలించి, డీజిల్ మరియు పెట్రోల్ లభ్యతపై మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజిల్ 13,800 లీటర్లు మరియు పెట్రోల్ 13,300 లీటర్లు రెండు పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

రైతులకు వ్యవసాయ అవసరాలకు కావలసిన డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అందుబాటులో ఉంచి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి చాట్రాయి బి. శివశంకర్ తెలిపారు.