BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:22 PM
178 వీక్షణలు

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

తేది: 29-04-2026 మధ్యాహ్నం 3.00 గంటలకు ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కే. హబీబ్ భాషా చాట్రాయి మండలంలోని బాలాజీ పెట్రోల్ బంకు మరియు రేయ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో భాగంగా బంకుల రికార్డులను పరిశీలించి, డీజిల్ మరియు పెట్రోల్ లభ్యతపై మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజిల్ 13,800 లీటర్లు మరియు పెట్రోల్ 13,300 లీటర్లు రెండు పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

రైతులకు వ్యవసాయ అవసరాలకు కావలసిన డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అందుబాటులో ఉంచి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి చాట్రాయి బి. శివశంకర్ తెలిపారు.