BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:22 PM
131 వీక్షణలు

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

తేది: 29-04-2026 మధ్యాహ్నం 3.00 గంటలకు ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కే. హబీబ్ భాషా చాట్రాయి మండలంలోని బాలాజీ పెట్రోల్ బంకు మరియు రేయ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో భాగంగా బంకుల రికార్డులను పరిశీలించి, డీజిల్ మరియు పెట్రోల్ లభ్యతపై మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజిల్ 13,800 లీటర్లు మరియు పెట్రోల్ 13,300 లీటర్లు రెండు పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

రైతులకు వ్యవసాయ అవసరాలకు కావలసిన డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అందుబాటులో ఉంచి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి చాట్రాయి బి. శివశంకర్ తెలిపారు.