BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:22 PM
224 వీక్షణలు

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

తేది: 29-04-2026 మధ్యాహ్నం 3.00 గంటలకు ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కే. హబీబ్ భాషా చాట్రాయి మండలంలోని బాలాజీ పెట్రోల్ బంకు మరియు రేయ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో భాగంగా బంకుల రికార్డులను పరిశీలించి, డీజిల్ మరియు పెట్రోల్ లభ్యతపై మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజిల్ 13,800 లీటర్లు మరియు పెట్రోల్ 13,300 లీటర్లు రెండు పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

రైతులకు వ్యవసాయ అవసరాలకు కావలసిన డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అందుబాటులో ఉంచి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి చాట్రాయి బి. శివశంకర్ తెలిపారు.