BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

చిలకలూరిపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Mar, 2026 - 12:41 PM
73 వీక్షణలు

చిలకలూరిపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్ కృతిక శుక్ల

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల నేడు పురపాలక సంఘం

లకలూరిపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్ కృతిక శుక్ల

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల నేడు పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగియడంతో, పరిపాలన సజావుగా సాగేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఈ అదనపు బాధ్యతలను అప్పగించింది.