BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చింతలపూడి: మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 06:23 PM
32 వీక్షణలు

చింతలపూడి: మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

నియోజకవర్గ అభివృద్ధి, లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై కీలక చర్చ

చింతలపూడి: రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్‌ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతి, స్థానిక సంస్థల ఎన్నికలు, డోర్ టు డోర్ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.

నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని, చింతలపూడి సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, మౌలిక వసతుల కల్పనతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.