BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

చింతలపూడి నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:49 PM
88 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష

ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈరోజు వెలువడిన పదో తరగతి ఫలితాలపై మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాల గురించి సమీక్ష నిర్వహించారు. లింగపాలెం మండలంలో 82 శాతం, కామవరపు కోటలో 73 శాతం, చింతలపూడిలో 71 శాతం, జంగారెడ్డిగూడెంలో 68 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వివరించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక ఫలితంగా ఈ సంవత్సరం విద్యార్థులు గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించారని అధికారులు తెలిపారు.

నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులను శాసనసభ్యులు అభినందిస్తూ, రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.