BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చింతలపూడి: వేలాడుతున్న విద్యుత్ తీగల సమస్యకు తక్షణ పరిష్కారం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 01:10 PM
33 వీక్షణలు

చింతలపూడి: వేలాడుతున్న విద్యుత్ తీగల సమస్యకు తక్షణ పరిష్కారం.. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవ

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి నుంచి సీతానగరం వెళ్లే ప్రధాన రహదారిపై కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.

వర్షంలోనూ అక్కడే నిలబడి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి తీగలను సరిచేయడంతో రహదారిపై రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

ప్రజల ఇబ్బందిని గుర్తించి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ తీరుపై వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.